చరిత్ర లో ఈరోజు may 19,ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళం లో చేరిన తేది

చరిత్ర లో ఈరోజు may 19
1890: వియత్నాం విప్లయయోధుడు హోచిమన్‌ జన్మదినం.
1894: ప్రముఖ స్ర్తీవాద రచయిత గుడిపాటి వెంకటాచలం జన్మించాడు.
1985: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య మరణించాడు.
1904: జెంషెడ్ జీ నౌరోజీ టాటా మరణించాడు.
1970 - కోలవెన్ను రామకోటీశ్వరరావు  మరణించాడు,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు సంపాదకులు .
1971 : ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళం లో చేరిన తేది(ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే విశాఖపట్నంలోని కార్యాలయం) @ భారతీయులం  

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం