చరిత్రలో ఈ రోజు - April 30 ప్రముఖ తెలుగుకవి శ్రీశ్రీ జన్మించిన దినం,మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.@ భారతీయులం

చరిత్రలో ఈ రోజు - April 30
1.ప్రముఖ తెలుగుకవి శ్రీశ్రీ జన్మించిన దినం.
2.దాదా సాహేబ్ పాల్కే జయంతి.

సంఘటనలు
1946: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.
1986: ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం