మేము ఇ భరతమాత ఒడిలొ పురుడుపొసుకున్నందుకు మాజన్మ పుణ్నితం..ప్రతి మనిషి బ్రతికెది జానెడు కడుపుకొసం అంట్టారె మారి మాకడుపులు మాత్రమె ఎందుకు ఎండుతున్నవి

మేము ఇ భరతమాత ఒడిలొ పురుడుపొసుకున్నందుకు మాజన్మ పుణ్నితం
ప్రతి మనిషి బ్రతికెది జానెడు కడుపుకొసం అంట్టారె మారి మాకడుపులు మాత్రమె ఎందుకు ఎండుతున్నవి
మేము అనాదలుగా పుట్టడమెన మేము చెసిన పాపం
బుక్కెడు బువ్వకు నోచుకోని మా బాల హ్రుదయానికి దిక్కెవ...్వరు 
నా అనెవాల్లు లెకున్న ఇ పుణ్యభూమె మాకు ఒడి అయ్యింది
ఆకలెస్తె అన్నం పెట్టడానికి చెత్తకుప్ప మాకు అమ్మ అయింది
అక్షరాలు నేర్చుకునె వయ్యస్సులొ మనిషిలా జీవించరా అని …. 
నీకొరకు ఎ మనిషి రాడనీ కష్టమె నీ జీవితానికి అయిదం అని జీవితాక్సరం నేర్పి మాకు బడి అయ్యింది
కాని ఎనాడు మరువలెదు మేము ఇ భరతమాత బిడ్డలమని
ఎందుకంట్టె మాకు ఇంత స్వేచ్చస్వాతంత్ర్యం ఇచ్చిన అమ్మ ఒడిని ఎవరయినమరుస్తార….?
అమ్మ భరతమాత మాకు మల్లిగనుక జన్మంటువుంట్టె నీబిడ్డలుగానె పుట్టాలని దీవించ్చమ్మ
ఎటువంట్టి ఆదరం లెకున్న మెము బ్రతికేల్లదిస్త్తున్నమే 
మీలొ ఎందరొ మహొన్నత చదువులు చదివి ఎందరొ మహనుబావులయ్యరే 
భారతధేషం అబివ్రుది చేందుతున్న దేషం అంట్టరే అవినితిలొ తప్పమరి ఎందులొఅబివ్రుది చెందింది ఈ ధెషం 
రాబొయె తారనికి రాబొయె తారనికి అని ఇక్కెన్ని తారలు ఇలగె కాలాన్నిగడిపెస్త్తారు....? 
జై హింద్...... జైభారత్.......
@ భారతీయులం | SathishRaj Garu 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం