ఆకలి చావుల గురుంచి తెలుసా మీకు...?నిమిషానికి ఐదుగురు చనిపోతున్నారు మన దేశం లో. ఆకలి చావులు మన దేశం వి మూడవ వంతు ప్రపంచంలో.@ భారతీయులం

ఆకలి చావుల గురుంచి తెలుసా మీకు...?
నిమిషానికి ఐదుగురు చనిపోతున్నారు మన దేశం లో.
ఆకలి చావులు మన దేశం వి మూడవ వంతు ప్రపంచం లో. ఇరవై ఐదు లక్షల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం.
ఐతే కొందరు మానవ మాత్రులు ఈ ఆకలి చావులకు ఎదురుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు ..! 
దీనికి ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేయచ్చు ....అది చాలా సులువైన పని తెలుసా. !
భూఖ్ అని వారు చేసే ప్రయత్నం ని మెచ్చుకొని కొన్ని సంస్థ లు వారి ప్రకటనలు క్లిక్ చేసి నందుకు వారికి తగిన మూలం చెల్లిస్తున్నారు.
మనము చేయాల్సిందల్లా ఒక క్లిక్ మాత్రమే...! ఆ క్లిక్ ఒక పొట్ట కూటికి సాయం పడుతుంది.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం