చరిత్రలో మార్చి 23:ప్రపంచ వాతావరణ దినోత్సవం..నింగి నేల నిప్పు నీరు ...వీటికి లేవుగా. అందుకే అందరం కలిసి మెలిసి వాతావరణాన్ని కాపాడుకోవడానికి కృషి చేదాం. @ {భారతీయులం}

చరిత్రలో మార్చి 23:
ప్రపంచ వాతావరణ దినోత్సవం
1910: రాంమనోహర్ లోహియా జన్మించాడు.
1931: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ఉరితీబడ్డారు.
1994: కపిల్ దేవ్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోజు @ {భారతీయులం}
-=-=-=-=-=-=-=-=--==-=-
నేడు 
ప్రపంచ వాతావరణ దినోత్సవం
మనకి కుల మతాలు ఉన్నాయి కాని ..
నింగి నేల నిప్పు నీరు ...వీటికి లేవుగా. అందుకే అందరం కలిసి మెలిసి వాతావరణాన్ని కాపాడుకోవడానికి కృషి చేదాం. @ {భారతీయులం}
  

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం